ఏలూరు : మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా హరిరామ జోగయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
|
0 comments:
Post a Comment