ఒంగోలు : రాబోయే ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయస్వామి తిరునాలలో పాల్గొన్న ఆయన అధికారంలోకి వస్తానని, విగ్రహాలు తొలగిస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని చమత్కరించారు. చంద్రబాబు, టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాదని బాలినేని ఎద్దేవా చేశారు.





0 comments:
Post a Comment