చంద్రబాబువి పగటి కలలు: బాలినేని

ఒంగోలు : రాబోయే ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయస్వామి తిరునాలలో పాల్గొన్న ఆయన అధికారంలోకి వస్తానని, విగ్రహాలు తొలగిస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని చమత్కరించారు. చంద్రబాబు, టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాదని బాలినేని ఎద్దేవా చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More