దళితుల సమస్యలపై చర్చించాలి: జూపూడి

హైదరాబాద్ : అసెంబ్లీలో కనీసం ఒక్కరోజు అయినా దళితుల సమస్యలపై చర్చ జరగాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేవీ గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More