లక్ష్యదీక్ష

విజయవాడ : రైతుల సమస్యల పరిష్కారానికి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్ష దిగ్విజయం అయ్యింది. చలి వణికిస్తున్నా ఆయనతో పాటు లక్షలాదిమంది ఈ దీక్షలో పాల్గొన్నారు. మూడో రోజు కూడా ఈ దీక్షకు ప్రజలు, రైతులు, అభిమానులు, కార్యకర్తలు వెల్లువలా తరలి వచ్చారు. దాంతో కృష్ణాతీరం జనసంద్రం అయ్యింది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More