సరస్వతి కుటుంబానికి జగన్ పరామర్శ

ఓదార్పుయాత్ర భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం సాయంత్రం సాకేత్‌పురంలో మిరియాల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా అందిస్తానని ధైర్యనిచ్చారు. రాజన్న తనయుడి రాకతో సరస్వతి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు పోటీపడ్డారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More