హైదరాబాద్ : వైఎస్ఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లో మీడియా సిగ్గు, ఎగ్గూ లేకుండా బురద జల్లుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. మీడియాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందని ఆయన అన్నారు. జగన్ పై కొన్ని జాతీయ పత్రికల్లో కూడా అసత్య కథనాలు రాస్తున్నారని...చంద్రబాబు తొత్తులు ఆ పత్రికల్ని కలుషితం చేస్తున్నాయని బాజీరెడ్డి మండిపడ్డారు. ఏం చేశారని జగన్ అరెస్ట్ అవుతారని, ఆయన చేసిన తప్పేంటని బాజీరెడ్డి ప్రశ్నించారు.





0 comments:
Post a Comment