సుభానీనగర్ లో మహానేత విగ్రహావిష్కరణ
చిలకలూరిపేట సుభానీ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఓ వృద్ధురాలు జగన్ ని చూసిన ఆనందం ఆపుకోలేక న్యత్యం చేస్తూ స్వాగతం పలికింది.
చిలకలూరిపేట రజకకాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. అనంతరం మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు.
Do you Like this Artical..?
|
Get Free Email Updates Daily!
|
Follow us!
|
0 comments:
Post a Comment