హైదరాబాద్, న్యూస్లైన్: తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి, పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆకాక్షించారు.
0 comments:
Post a Comment