జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు. వివరాలు..
27-3-2012 మంగళవారం
ప్రత్తిపాడు మండలం
* ప్రత్తిపాడు నుంచి యాత్ర ప్రారంభం
* పెదగొట్టిపాడులో రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* గనికపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* తిక్కిరెడ్డిపాలెంలో మాకినేని వెంకటకృష్ణ కుటుంబానికి ఓదార్పు
* కొండేపాడులో విగ్రహావిష్కరణ
* వంగిపురంలో విగ్రహావిష్కరణ
* తిమ్మాపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
27-3-2012 మంగళవారం
ప్రత్తిపాడు మండలం
* ప్రత్తిపాడు నుంచి యాత్ర ప్రారంభం
* పెదగొట్టిపాడులో రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* గనికపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* తిక్కిరెడ్డిపాలెంలో మాకినేని వెంకటకృష్ణ కుటుంబానికి ఓదార్పు
* కొండేపాడులో విగ్రహావిష్కరణ
* వంగిపురంలో విగ్రహావిష్కరణ
* తిమ్మాపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment