హైదరాబాద్ : వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజు, సుచరిత, గొర్లె బాబూరావు, పిల్లి సుభాశ్ చంద్రబోస్, ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, పుల్ల పద్మావతి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అనర్హత వేటు , ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన ఉద్యమాలు తదితర అంశాల పై చర్చిస్తున్నారు.
0 comments:
Post a Comment