తిరుపతి: కాంగ్రెస్, టిడిపిలకు ఉపఎన్నికల భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో వాయిదాకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment