విజయమ్మకు ఛాంబర్ ఇవ్వడానికి అంగీకారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మకు అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఛాంబర్‌ను కేటాయించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంగీకరించారని శోభా నాగిరెడ్డి తెలిపారు. తాను బుధవారం బోస్‌తో కలిసి స్పీకర్‌కు ఈ మేరకు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని శోభ విలేకరులకు వివరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More